మే డే ను జయప్రదం చేయండి
తొలి శుభోదయం న్యూస్ కనిగిరి:- సీఐటీయూ కనిగిరి మండల కమిటి సమావేశం మండల కన్వీనర్ పి నరేంద్ర అధ్యక్షతన మంగళవారం స్థానిక సుందరయ్య భవనంలో జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా నాయకులు పీసీ కేశవరావు మాట్లాడుతూ కార్మికుల సమస్యలను…