చరిత్ర సృష్టించిన పాకల బీచ్ ఫెస్టివల్
తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- రెండు రోజుల్లో 2 లక్షల మందికి పైగా సందర్శకులతో సాగర తీరం కిటకిటలాడింది. ప్రకాశం జిల్లా పాకల గడ్డపై రెండు రోజుల పాటు జరిగిన బీచ్ ఫెస్టివల్ అట్టహాసంగా ముగిసింది. మంత్రులు, ప్రముఖులు మరియు లక్షలమంది…