మొగిలిచెర్ల శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరమును దర్శించి కందుకూరు సబ్ కలెక్టర్ శ్రీ హిమ వంశీ
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు సబ్ కలెక్టర్ శ్రీ హిమ వంశీ మొగిలిచెర్ల శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరమును దర్శించి.. మహాశివరాత్రి ఏర్పాట్ల గురించి మందిర వ్యవస్థాపక ధర్మకర్త పవని నాగేంద్ర ప్రసాద్ తో చర్చించి..మహా శివరాత్రి నాడు వచ్చే…