దివ్యాంగుల కోసం… ఉచితబస్సు ప్రయాణం కందుకూరులో ప్రారంభించిన MLA ఇంటూరి నాగేశ్వరరావు
దివ్యాంగులతో కలిసి భోజనం – బస్సు ప్రయాణం అర్హులకు ఇళ్లస్థలాలు అందిస్తామని ఇంటూరి హామీ తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- దివ్యాంగుల శక్తి పేరుతో, వారికి ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టగా…. కందుకూరులో ఎమ్మెల్యే…