కనుమల్ల గ్రామపంచాయతీలో జిల్లా పంచాయతీ అధికారి – DPO సమగ్ర పరిశీలన
తొలి శుభోదయం సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా పంచాయతీ అధికారి ఎం. వెంకటేశ్వరరావు కనుమల్ల గ్రామపంచాయతీని సందర్శించి శుభ్రత, పారిశుధ్యం, పన్ను వసూళ్లు మరియు వరల్డ్ టాయిలెట్ డే కార్యక్రమాలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. గ్రామంలో తడి చెత్త–పొడి చెత్త వేరు చేయడం…