కందుకూరులో పండుగలా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ…
తొలి శుభోదయం కందుకూరు:- కందుకూరు పట్టణంలోని కోవూరు రోడ్, 4వ మరియు 32వ వార్డులలో “ఎన్టీఆర్ భరోసా” పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది.అవ్వాతాతల ముఖాల్లో ఆనందం చూడటమే లక్ష్యంగా… రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం…