google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

Category: ఆంధ్రప్రదేశ్

అంగన్వాడీకు యిచ్చే వేతనాలలో కోతవిధింపు తగదు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం రమేష్

తొలి శుభోదయం న్యూస్ ఉలవపాడు :- అంగన్వాడీలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని వేతనాలను పెంచాలని, గ్రాట్యుటీకి నిబంధనలు రూపొందించి అమలు చేయాలని, అంగన్వాడి హెల్పర్ల ప్రమోషన్ల కొరకు ఇచ్చిన జీవో నెం.5 ను రద్దు చేయాలని ఫిబ్రవరి…

జిల్లా కలెక్టరనుమర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నేతలు మార్కాపురం జిల్లా ఏర్పాటుకు జరిగిన ఉద్యమాన్ని కలెక్టర్ ,కి తెలిపిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు షేక్ సైదా

వెనుకబడిన ప్రాంతమైన మార్కాపురం నూతన జిల్లాలో నెలకొని ఉన్న సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన షేక్ సైదా తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- మార్కాపురం జిల్లా నూతన కలెక్టర్ గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన విజయ సునీత ,ని జిల్లా కాంగ్రెస్…

పామూరు రోడ్డులో గల 27వ నెంబర్ పొగాకు వేలంకేంద్రంలో… పొగాకు అమ్మకాలను కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు పట్టణంలోని పామూరు రోడ్డులో గల 27వ నెంబర్ పొగాకు వేలంకేంద్రంలో… పొగాకు అమ్మకాలను కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు, బోర్డు రీజినల్ మేనేజర్ దివి వేణుగోపాల్, ఇతర అధికారులతో కలిసి గురువారం ప్రారంభించారు. తొలిరోజు…

తిక్కవరపు రామిరెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన ప్రిన్సిపాల్(FAC) గా దాసరి శిరీష

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- తిక్కవరపు రామిరెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన ప్రిన్సిపాల్(FAC) గా కుమారి దాసరి శిరీష గురువారం బాధ్యతలు స్వీకరించారు. కళాశాల సిబ్బంది అభినందనలు తెలియజేశారు. కళాశాలలో పనిచేయుచున్న గత ప్రిన్సిపల్ ఇంటర్మీడియట్ బోర్డునకు వెళ్లడం వలన…

2027 జనాభా గణన శిక్షణ ప్రారంభించిన తహసీల్దార్ రాజేష్

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- మండల పరిధిలో 2027 జనాభా గణన (Census) కార్యక్రమానికి సంబంధించి శిక్షణ కార్యక్రమాన్ని తహసీల్దార్ ఎన్ వి బి రాజేష్ గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మండలంలోని జనాభా గణన సమగ్రంగా,…

మార్కెట్ కమిటీ పాలకమండలిలో బడుగులకు పెద్దపీట కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు కి ధన్యవాదాలు

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు నియోజకవర్గం వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకమండలి సభ్యుల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా యస్.సి సామాజికవర్గం నుండి మొట్ట మొదటి మహిళ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా రాయపాటి సుభాషిణి శ్రీనివాస్ ని…

కొండేపి సర్కిల్ కార్యాలయంలో క్రైమ్ మీటింగ్ – కేసుల పురోగతిపై సమీక్ష, సీడీ ఫైల్స్ పరిశీలన

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- కొండేపి సర్కిల్ కార్యాలయంలో సీఐ గారి ఆధ్వర్యంలో ఎస్సైలు మరియు సిబ్బందితో క్రైమ్ మీటింగ్ నిర్వహించబడింది. ఈ సమావేశంలో పరిధిలోని వివిధ కేసుల పురోగతిపై సమగ్రంగా సమీక్ష చేపట్టారు.ప్రత్యేకంగా కేసు డైరీ (CD)…

‘స్కై ఐ – ప్రకాశం’లో భాగంగా విప్పగుంట గ్రామ పరిసరాల్లో డ్రోన్ నిఘా – పొన్నలూరు పోలీసుల అప్రమత్త చర్యలు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ‘స్కై ఐ – ప్రకాశం’ ప్రాజెక్ట్‌లో భాగంగా, పొన్నలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని విప్పగుంట గ్రామ పరిసర ప్రాంతాల్లో డ్రోన్ బీట్ నిర్వహించారు.పొన్నలూరు ఎస్సై ఆధ్వర్యంలో చేపట్టిన ఈ డ్రోన్ నిఘా ద్వారా…

గురుకుల సీట్లు సాధించిన లింగారెడ్డి కాలనీ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- మార్చి నెల 1 తేదీన నిర్వహించిన డాక్టర్ BR అంబేద్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ఎంట్రన్స్ పరీక్షలో మార్కాపురం జిల్లా, తర్లుపాడు మండలం, లింగారెడ్డి కాలనీ ప్రాథమిక పాఠశాల నుంచి నలుగురు బాలురు, ముగ్గురు…

జిల్లా కలెక్టర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన మాజి ఎమ్మెల్యే అన్నా

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- మార్కాపురం పట్టణంలోని జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం నందు ఇటీవల కాలంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ విజయ సునీత గారిని మర్యాదపూర్వకంగా కలిసిన గిద్దలూరు మాజి శాసనసభ్యులు,మార్కాపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇంచార్జి అన్నా…