TDPలో కండ్రా మాల్యాద్రికి అరుదైన గౌరవం విశిష్ట సేవలకు గాను చంద్రబాబు,లోకేష్ చేతుల మీదుగా సత్కారం
అధినేతలతో ఆత్మీయ విందులో పాల్గొనే అవకాశం తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు మున్సిపాలిటీ పరిధిలోని చుట్టుగుంట గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కండ్రా మాల్యాద్రికి ప్రత్యేకగుర్తింపు లభించింది. రాష్ట్రస్థాయిలో…పార్టీ ఆవిర్భావం నుంచి విశిష్ట సేవలు అందించిన 44…