కందుకూరు ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ సూపర్డెంట్ గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ ఇంద్రాణి
తొలి శుభోదయం కందుకూరు:- గత వారంలో కందుకూరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి కొత్త మెడికల్ సూపరింటెండ్గా డాక్టర్ ఇంద్రాణి నియమితులైన సందర్భంగామంగళవారం ఉదయం అధికారికంగా బాధ్యతలు స్వీకరించిన ఆమె, ఆసుపత్రి అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.డాక్టర్ ఇంద్రాణి మాట్లాడుతూ, రోగులకు నాణ్యమైన…