చదువుతోపాటు విజ్ఞానాన్ని పెంచుకోవాలి.విద్యార్థులకు జిల్లా కలెక్టర్ సూచ.
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- విద్యార్థులు చదువుతోపాటు విజ్ఞానం, మంచి అలవాట్లను పెంపొందించుకోవాలని మార్కాపురం జిల్లా కలెక్టర్ ఎం విజయ సునీత సూచించారు. మార్కాపురం పట్టణంలోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో శుక్రవారంకిషోరివికాసం’కార్యక్రమంలోఆమెముఖ్యఅతిథిగాపాల్గొని అధికారులతో కలిసి కార్యక్రమ పోస్టర్ ను ఆవిష్కరించారు.…