మేడేను పండుగలా నిర్వహించాలి సిపిఐ, ఏఐటీయూసీ పిలుపు
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- మే 1 న నిర్వహించే మేడేను పండుగ వాతావరణంలో నిర్వహించాలని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బూసి సురేష్ బాబు, ఏఐటియుసి నియోజకవర్గ కార్యదర్శి వై. ఆనందమోహన్, సిపిఐ కౌన్సిల్ సభ్యులు ఉప్పుటూరి మాధవరావు లు పిలుపునిచ్చారు.…