దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించాలి.అఖిలపక్ష పార్టీలు మరియు వలేటివారిపాలెం మండల పాస్టర్ ఫెలోషిప్ డిమాండ్.
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- అఖిలపక్ష పార్టీలు మరియు వలేటివారిపాలెం మండల పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో షెడ్యూల్ కులాలు ప్రజలు క్రైస్తవ మతంలోనికి మారితే SC కులం హోదా కోల్పోతారని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సమీక్ష చేయాలనీ, కేంద్ర ప్రభుత్వం పుల్…