Category: ఆంధ్రప్రదేశ్

ప్రజా ఫిర్యాదులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి, వాటిపై త్వరితగతిన విచారణ నిర్వహించి బాధితులకు న్యాయం అందించాలనే లక్ష్యంతో ‘మీ కోసం (PGRS)’ కార్యక్రమం నిర్వహించిన మార్కాపురం జిల్లా పోలీసులు

ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంకు 25 ఫిర్యాదులు తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:- ప్రజా ఫిర్యాదులకు పరిష్కారం అందించాలనే లక్ష్యంగా మార్కాపురం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు మార్కాపురం డిఎస్పీ…

వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు న్యాయం చేయాలి

ప్రిన్సిపల్ సెక్రటరీ కు ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ వినతి తొలి శుభోదయం న్యూస్ ఎర్రగొండపాలెం:- వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులలో అర్హత ఉన్నప్పటికీ, పునరావాస (ఆర్ అండ్ ఆర్) ప్యాకేజీ ఎలిజిబుల్ లిస్ట్‌లో పేర్లు లేని ప్రతి ఒక్కరికీ తక్షణమే న్యాయం చేయాలని…

పొలంలో నాగలి దున్ని వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టిన మంత్రి డోలా

తొలి శుభోదయం న్యూస్ కొండేపి :- ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గంలోని రామయపాలెం గ్రామంలో సోమవారం ఏరువాక పౌర్ణమి వేడుకలు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి…

బహిరంగ మద్యం సేవకు అడ్డుకట్ట… ఓపెన్ బూజింగ్ ప్రదేశాలను శుభ్రపరుస్తూ నిర్మూలిస్తున్న మార్కాపురం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:- మార్కాపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, ప్రజలకు ప్రశాంతమైన, సురక్షితమైన వాతావరణాన్ని కల్పించే లక్ష్యంతో మార్కాపురం జిల్లా పోలీసులు బహిరంగ మద్యం సేవ (Open Boozing) జరిగే ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక చర్యలు…

టెట్ అభ్యర్థులకు యూటీఎఫ్ ఎస్‌జీటీ మెటీరియల్ ఆవిష్కరణ

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ యూటీఎఫ్ మండల శాఖ ఆధ్వర్యంలో, రాబోయే ఆగస్టు నెలలో నిర్వహించనున్న టెట్ (TET) పరీక్షకు హాజరుకానున్న సర్వీసులోని ఉపాధ్యాయ మిత్రులకు ఉపయోగపడేలా యూటీఎఫ్ రాష్ట్ర సంఘం ముద్రించిన ఎస్‌జీటీ (SGT) మెటీరియల్‌ను పట్టణంలోని ప్రముఖ…

పోగొట్టుకున్న మొబైల్‌ను గుర్తించి యజమానికి అప్పగించిన చంద్రశేఖరపురం పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించాలనే లక్ష్యంతో చంద్రశేఖరపురం పోలీస్ స్టేషన్ పోలీసులు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్‌ను సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో గుర్తించి, భద్రంగా…

సర్ పై నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు అవగాహన కల్పించాలని ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు అన్నారు.

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- ఒంగోలు నగరంలోని గుంటూరు రోడ్డు లోని పార్టీ కార్యాలయం నందు నియోజకవర్గం లోని క్లస్టర్ ఇంచార్జి లతో, డివిజన్ అధ్యక్షులు, బూత్ కన్వినర్లు తో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా జనార్దన్ గారు వారిని…

నేరాల నియంత్రణే లక్ష్యం… కేశవరాజుకుంటలో భారీ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, ఒంగోలు డీఎస్పీ గారి ఆధ్వర్యంలో సబ్‌డివిజనల్ పోలీసు బలగాలతో కలిసి ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలోని కేశవరాజుకుంట కాలనీలో విస్తృత స్థాయిలో కార్డన్…

వీబీ-గ్రామ్ (VB-GRAM)’ కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు

తొలి శుభోదయం న్యూస్ రైల్వే కోడూర్ :- రైల్వే కోడూరు నియోజకవర్గంలోని మంగంపేట గ్రామంలో జూలై 2 వ తేదీన నిర్వహించనున్న ‘వీబీ-గ్రామ్ (VB-GRAM)’ కార్యక్రమం, బహిరంగ సభతో పాటు హెలిప్యాడ్ ఏర్పాట్లను జోనల్ కోఆర్డినేటర్, ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్…

కొండపి డా.బి. ఆర్ అంబేద్కర్ బాలికల గురుకులాన్ని సందర్శించిన మంత్రి డిఎస్ బీవీ స్వామి

ప్రహరీ గోడ, డ్రైనేజీ నిర్మాణ పనులు పరిశీలించిన మంత్రి తొలి శుభోదయం కొండపి:- కొండపి డా.బి. ఆర్ అంబేద్కర్ బాలికల గురుకులాన్ని ఆదివారం రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో…