మొక్కజొన్న రైతుల సమస్యలపై జేసీతో డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ భేటీ
తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- ఒంగోలులో జాయింట్ కలెక్టర్ కల్పన కుమారిని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ మర్యాదపూర్వకంగా కలిసి దర్శి నియోజకవర్గంలో మొక్కజొన్న రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. సుమారు 20 వేల ఎకరాల్లో సాగు చేసిన మొక్కజొన్నకు కొనుగోలు కేంద్రం…