google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

Category: ఆంధ్రప్రదేశ్

మొక్కజొన్న రైతుల సమస్యలపై జేసీతో డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ భేటీ

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- ఒంగోలులో జాయింట్ కలెక్టర్ కల్పన కుమారిని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ మర్యాదపూర్వకంగా కలిసి దర్శి నియోజకవర్గంలో మొక్కజొన్న రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. సుమారు 20 వేల ఎకరాల్లో సాగు చేసిన మొక్కజొన్నకు కొనుగోలు కేంద్రం…

ఒక చిన్నారి కోరిక… ఒక నాయకురాలి మాట… నెరవేరిన ఆశ .!

తొలి శుభోదయం న్యూస్ దర్శి:- దర్శి 1వ వార్డులో అభివృద్ధి పనులు పరిశీలిస్తున్న సమయంలో ఒక విద్యార్థిని పాఠశాలకు వెళ్లేందుకు సైకిల్ కావాలని అడిగింది. ఆ చిన్నారి కళ్లలో కనిపించిన ఆశను గమనించిన డా. గొట్టిపాటి లక్ష్మీ గారు ఆమెకు మాట…

తురిమెళ్ళలో “బడి పిలుస్తుంది” భారీ ర్యాలీ

తొలి శుభోదయం న్యూస్ కంభం:- మార్కాపురం జిల్లా కంభం మండలంలోని తురిమెళ్ళ ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్లస్టర్ పరిధిలోని అన్ని పాఠశాలలు మంగళవారం “బడి పిలుస్తుంది” విద్యా వారోత్సవాల్లో భాగంగా భారీ ర్యాలీ నిర్వహించారు. క్లస్టర్ చైర్మన్ మొయినుద్దీన్ ఆధ్వర్యంలో నిర్వహించిన…

నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలి జిల్లా కలెక్టర్ విజయ సునీత.

తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:- గిద్దలూరు నియోజకవర్గాన్ని అన్నీ విభాగాల్లో ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అన్ని శాఖలు అధికారులపై ఉందని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత అన్నారు. మంగళవారం గిద్దలూరు పట్టణంలో నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ…

వేసవి సెలవుల్లో బాలల అభివృద్ధికి ప్రత్యేక క్యాంపులు.

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- ఒంగోలులో ప్రాంతీయ స్థాయి వర్క్‌షాప్ విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో భాగంగా పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, మార్కాపురం జిల్లాల నుండి అధికారులు పాల్గొన్నారు. కిషోర్ వికాసం కార్యక్రమం కింద బాలబాలికల కోసం వేసవి…

స్వర్గీయ దివి వెంకటసుబ్బయ్య కుమారుడు రవీంద్రనాథ్ చౌదరి గృహప్రవేశ కార్యక్రమం….

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు, కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు,…

గుడ్లూరు ఎస్టి అంగన్వాడి సెంటర్ నందు ఉలవపాడు ప్రాజెక్టు సిడిపిఓ మాధవి లత ఆదేశాల పోషన్ పక్వాడపై అవగాహన

తొలి శుభోదయం న్యూస్ ఉలవపాడు :- ఉలవపాడు ప్రాజెక్టు పరిధిలోని గుడ్లూరు మండలం గుడ్లూరు వన్ సెక్టార్ లోని గుడ్లూరు పంచాయతీలో గుడ్లూరు ఎస్టి అంగన్వాడి సెంటర్ నందు ఉలవపాడు ప్రాజెక్టు సిడిపిఓ మాధవి లత ఆదేశాల మేరకు పోషణ పక్వాడ్…

బింగినపల్లి చెరువు నీటి సంఘం ఆధ్వర్యంలో రైతులు గ్రామస్తులు రొయ్యలు చెరువుల యజమానులతో సమావేశం

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- బింగినపల్లి పంచాయతీ పరిధిలో రొయ్యల చెరువు ఊట సాగునీటి చెరువుకు రాకుండా నిరోధించేందుకు మంగళవారం బింగినపల్లి చెరువు నీటి సంఘం ఆధ్వర్యంలో రైతులు గ్రామస్తులు రొయ్యలు చెరువుల యజమానులతో సమావేశం జరిగింది రొయ్యల చెరువులు…

దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదాపై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఫుల్ బెంచిని ఆశ్రయించాలి.

అఖిలపక్ష పార్టీలు మరియు కందుకూరు టౌన్ పాస్టర్ ఫెలోషిప్ డిమాండ్. తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- అఖిలపక్ష పార్టీలు మరియు కందుకూరు టౌన్ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగుల ప్రజలు క్రైస్తవ మతంలోనికి మారితే SC కులం…

ప్రమాదకర మలుపుల్లో భద్రతకు కొత్త దారి – కన్వెక్స్ మిర్రర్లతో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రకాశం & మార్కాపురం పోలీసుల ప్రత్యేక చర్యలు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు మరియు మార్కాపురం జిల్లా పోలీసులు సంయుక్తంగా కీలక చర్యలు చేపట్టారు. ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్న బ్లైండ్ స్పాట్స్, ప్రమాదకర మలుపులు,…