గంజాయి డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి.యువత విద్యార్థులు వ్యసనాలకు పాల్పడి జీవితాలు నాశనం చేసుకోవద్దు.ఐద్వా జిల్లా కార్యదర్శి రమాదేవి పిలుపు.
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- సమాజాన్ని గంజాయి డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం లో ప్రతి ఒక్కరూ భాగస్వాములై కాపాడుకోవాలని ఐద్వా జిల్లా కార్యదర్శి కె.రమాదేవి పిలుపు ఇచ్చారు.డి వై ఎస్ ఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టిన డ్రగ్స్ వ్యతిరేక ఫోరం చేపట్టిన…