పొగాకు క్వింటా 30 వేల రూపాయలు పైన కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి
తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:- పొగాకు క్వింటా 30 వేల రూపాయలు పైన కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి-వీరారెడ్డిఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కొండేపి నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం టంగుటూరు మండలం జమ్మలపాలెం లో గురువారం జి ప్రసాద్ అధ్యక్షతన జరిగింది.…