కందుకూరులో పండుగలా NTR భరోసా పింఛన్లు పంపిణీ లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి, నగదు అందజేసిన MLA ఇంటూరి నాగేశ్వరరావు
ప్రకాశంకాలనీ, రెవెన్యూ కాలనీల్లో పంపిణీ కార్యక్రమం తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు పట్టణం 9వ వార్డు ప్రకాశంకాలనీ మరియు రెవెన్యూ కాలనీల్లో…. కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, ఎన్టీఆర్ భరోసా పింఛన్లను బుధవారం పంపిణీ చేశారు. 30 మందికి పైగా…