Category: ఆంధ్రప్రదేశ్

కందుకూరు పట్టణం 6వ వార్డులో ఘనంగా టిడిపి ఆవిర్భావ దినోత్సవం..

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు గారి ఆదేశాల మేరకు, కందుకూరు పట్టణం 6వ వార్డులో తెలుగు దేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 6వ వార్డు ఆర్డిఓ ఆఫీస్ ఎదుట టిడిపి…

గిద్దలూరు పోలీసులు మెగా కర్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ – ఏబీఎం పాలెం ప్రాంతంలో విస్తృత తనిఖీలు, 15 బైకులు, 3 ఆటోలు స్వాధీనం

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- గిద్దలూరు టౌన్‌లోని ఏబీఎం పాలెం ప్రాంతంలో కర్డన్ అండ్ సెర్చ్ (Cordon & Search) ఆపరేషన్ నిర్వహించారు. ఈ ప్రత్యేక తనిఖీలలో అనుమానాస్పద కార్యకలాపాలపై దృష్టి సారించి, వాహనాలు మరియు వ్యక్తులను సమగ్రంగా…

ఎస్సైని పరామర్శించిన మంత్రి స్వామి

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- ప్రకాశం జిల్లా టంగుటూరు సమీపంలో టంగుటూరు ఎస్సై నాగమల్లేశ్వరరావు ప్రయాణిస్తున్న పెట్రోలింగ్ వాహనం బోల్తా పడిన విషయం తెలిసిందే. ఒంగోలులోఓ ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స పొందుతున్న ఎస్సై నాగమల్లేశ్వరరావును మంత్రి స్వామి శుక్రవారం పరామర్శించారు. జరిగిన…

క్రికెట్ బెట్టింగ్ జోలికి వెళ్లొద్దు… జీవితాలు నాశనం చేసుకోవద్దు: ప్రకాశం జిల్లా ఎస్పీ

క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడినా, నిర్వహించినా, ప్రోత్సహించినా కఠిన చర్యలు తప్పవు: జిల్లా ఎస్పీ తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం :- అమాయక ప్రజలను, యువతను లక్ష్యంగా చేసుకుని ఎక్కువగా డబ్బు సంపాదించవచ్చని ప్రలోభపెడుతూ క్రికెట్ బెట్టింగ్ నిర్వహించే వారిపై కఠిన చర్యలు…

గుండాల సుబ్బారెడ్డి జ్ఞాపకార్థం ఐదు చోట్ల వాటర్ కూలింగ్ ఫ్రీజ్‌ల పంపిణీ

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- స్థానిక మూలగుంటపాడు కు చెందిన గుండాల సుబ్బారెడ్డి జ్ఞాపకార్థం ఆయన కుమారుడు గుండాల లక్ష్మీనారాయణ రెడ్డి సింగరాయకొండలో ఐదు ప్రముఖ ప్రదేశాలకు సుమారు రూ.50 వేల విలువ చేసే వాటర్ కూలింగ్ ఫ్రీజ్‌లను బహుకరించారు. ప్రజలకు…

బస్సు ప్రమాద బాధితులను పరామర్శించిన కలెక్టర్…

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- మార్కాపురం లోని జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాయవరం బస్సు ప్రమాద బాధితులను జిల్లా నూతన కలెక్టర్ ఎం. విజయ సునీత శనివారం రాత్రి పరామర్శించారు.ఈ సందర్భంగా వైద్యం అందుతున్న తీరును వారిని అడిగి తెలుసుకున్నారు.…

సీఐ రామకోటయ్య ఆధ్వర్యంలో కార్డెన్ సర్చ్

తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:- ఇన్ లీగల్ గా ఎల్ఈడి లైట్లు వాహనాలకు ఏర్పాటు చేసి వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని గిద్దలూరు రూరల్ సీఐ రామకోటయ్య వాహనదారులను హెచ్చరించారు. శనివారం కొమరోలు బీసీ కాలనీలో ఎస్సైలు, నాగరాజు,…

కేంద్రం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుంది.

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు సిఐటియు పట్టణ కమిటీ జన విజ్ఞాన వేదిక మండల కమిటీ ఆధ్వర్యంలో శ్రీ రాచూరి రామిరెడ్డి విజ్ఞాన కేంద్రం నందు ఇరాక్ పై అమెరికా ఇజ్రాయిల్ దాడులు కేంద్ర ప్రభుత్వ విధానాలు ప్రజలపై పడుతున్న…