ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ఇన్సూరెన్స్ చెక్ అందజేత!ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ రీజినల్ మేనేజర్ ఈ . వెంకటేశ్వర్లు కందుకూరు బ్రాంచ్ మేనేజర్ బి. నాగేశ్వరావు
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- ఆంధ్రప్రదేశ్ ప్రగతి గ్రామీణ బ్యాంక్ లో ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన షేక్ ఆప్రిన్ కు బ్యాంక్ రీజనల్ మేనేజర్ ఈ. వెంకటేశ్వర్లు, మేనేజర్ బి. నాగేశ్వరావు బుధవారం అందజేశారు. మండల ములోని పలుకూరు షేక్…