కొండపిసమితి మాజీ ప్రెసిడెంట్ డాక్టర్ ధన్యాసి మాలకొండయ్య మృతి.
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు పట్టణంలో మాలకొండయ్య డాక్టర్ పేరుగాంచిన ధన్యాసి మాలకొండయ్య ఈరోజు ఉదయం వృద్ధాప్యం కారణంగా మృతి చెందారు. ఆయన వయసు 84 సంవత్సరాలు. ఆయన 50 సంవత్సరాలుగా కందుకూరు పట్టణంలో ప్రగతి నర్సింగ్ హోమ్ స్థాపించి…