Month: March 2026

పొదిలి సర్కిల్ కార్యాలయమును ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు,ఐ.పి.ఎస్.,

సర్కిల్ పరిధిలో ముఖ్యమైన కేసులపై ఆరా… పలు రికార్డులు పరిశీలన మహిళల భద్రతకు ప్రాధాన్యత నిచ్చి వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి రోడ్డు భద్రతా నియమాలు, మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలు, సైబర్ నేరాలపై విద్యార్థులు మరియు ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించండి…

జాతీయ చేనేత ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవం చేసిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

భారతదేశ చేనేత కార్మికుల నైపుణ్యానికి అద్దం పట్టేలా చేనేత మేళ చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి నేతన్నలకు చేయూత నివ్వండి. తొలి శుభోదయం న్యూస్ నెల్లూరు:- నెల్లూరు నగరంలోని పరమేశ్వరి కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ చేనేత కమిషనర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన…

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై త్వరితగతిన విచారణ చేపట్టి, బాధితులకు సత్వర న్యాయం అందించాలి:మార్కాపురం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు.,ఐపీఎస్

ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంకు 41 ఫిర్యాదులు తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్ :- ఫిర్యాదిదారుల సమస్యలను పరిష్కరించేందుకు సోమవారం మార్కాపురం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ “మీకోసం” ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ…

ప్రజలకు చేరువవుతూ, పోలీస్ శాఖపై నమ్మకాన్ని పెంపొందించే లక్ష్యంతో మీకోసం కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లా పోలీసులు

పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ (మీ కోసం) కార్యక్రమంకు 67 ఫిర్యాదులు తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలనే లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్థన్‌ రాజు, ఐపియస్.,గారి ఆదేశాల మేరకు మహిళా పోలీస్…

నిఘా నీడలో పదో తరగతి పరీక్షలు: పరీక్షా కేంద్రాల వద్ద ‘విజిబుల్ పోలీసింగ్’తో కట్టుదిట్టమైన భద్రత!

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలు–2026 సందర్భంగా ప్రకాశం జిల్లా పోలీస్ యంత్రాంగం అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రతి పరీక్షా కేంద్రం వద్ద…

జిల్లాలో ప్రజా సమస్యలను పరిష్క రించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు మార్కాపురం

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- మార్కాపురం జిల్లాలో ప్రజా సమస్యలను పరిష్క రించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్ నిర్వహించారు.…

పొదిలి మండలంలో ఏలూరు తిరునాళ్ల సందర్భంగా అభయ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద డ్రోన్ నిఘా – “స్కై ఐ ప్రకాశం”తో కట్టుదిట్టమైన భద్రత

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్ :- మార్కాపురం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో పొదిలి మండలంలోని ఏలూరు తిరునాళ్ల సందర్భంగా అభయ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. భారీగా భక్తులు తరలివచ్చే నేపథ్యంలో శాంతి భద్రతలను…

శెట్టిబలిజ సంఘం వ్యవస్థాపకులు శ్రీ దొమ్మేటి వెంకటరెడ్డి ఆశయాలను స్ఫూర్తి

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- మార్కాపురం, శెట్టిబలిజ సంఘం వ్యవస్థాపకులు శ్రీ దొమ్మేటి వెంకటరెడ్డి ఆశయాలను స్ఫూర్తి గా తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ పి.శ్రీనివాసులు ప్రజల కు పిలుపునిచ్చారు. సోమవారం మార్కాపురం కలెక్టరేట్ ప్రాంగణంలో శ్రీ దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి సందర్భం…

శాంతి భద్రతలే లక్ష్యం నాగులవరం గ్రామంలో విస్తృత కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ – పత్రాలు లేని 14 బైకులు స్వాధీనం

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్ :- మార్కాపురం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో అర్ధవీడు పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగులవరం గ్రామంలో విస్తృత స్థాయిలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్‌ను కంభం ఎస్సైతో కలిసి అర్ధవీడు ఎస్సై…

కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న మౌలాభి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఆర్థిక సాయం

తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:- గిద్దలూరు టౌన్ శ్రీరామ్ నగర్ కాలనీకి చెందిన పోతుగంటి మౌలాబి కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న విషయం తెలుసుకున్న గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి వెంటనే స్పందించారు. బాధితురాలి కుమారుడు, వికలాంగుడైన పోతుగంటి దస్తగిరిని పిలిపించి…