శామంతపూడి గ్రామం లో “రైతన్న మీకోసం” కార్యక్రమం…
తొలి శుభోదయం న్యూస్ దర్శి:- దర్శి మండలం శామంతపూడి గ్రామంలో నిర్వహించిన “రైతన్న మీకోసం” కార్యక్రమానికి దర్శి టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా రైతులతో ముఖాముఖి సమావేశం నిర్వహించి వారి సమస్యలు, అభిప్రాయాలను…