రంజాన్ తోఫా పంపిణీ చేసిన ఐ.ఎఫ్.సి ఫౌండేషన్
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు పట్టణంలో ఐ.ఎఫ్.సి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఈరోజు ముస్లిముల పవిత్ర, పుణ్యాల రంజాన్ మాసం సందర్భంగా పేదవారు పండుగ సుఖ,సంతోషాలతో జరుపుకోవాలని దాతల నుండి సేకరించిన విరాళాల ద్వారా 50 మంది నిరుపేదలకి బియ్యంతో…