Month: March 2026

టంగుటూరులో దళితుల సమస్యలపై ప్రత్యేక సమావేశం

తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:- దళితులపై దాడులు జరిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, చట్టబద్ధంగా న్యాయపోరాటం చేసి బాధ్యులపై చర్యలు తీసుకునేలా చూస్తామని హైకోర్టు న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ హెచ్చరించారు. టంగుటూరులో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర మాల ఉద్యోగుల…

లోక్ అదాలత్ లో పడే రాజీ తో కక్షిదారులకు సత్వర న్యాయం.

కోర్టు తీర్పుకన్నా లోక్ అదాలత్ సెటిల్మెంట్ గొప్పది. సివిల్ జడ్జి డా లీలా శ్యాంసుందరి కక్షిదారులకు హితవు. తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- క్షణిక ఆవేశాలు, చిన్న చిన్న వివాదాలతో కేసులు పెట్టుకుని కోర్టుల్లో వైద్యాలు వేసి కోర్టు చుట్టూ తిరిగే…

రైతులకు ప్రతి ఏటా రూ.20 వేల ఆర్థిక సాయం ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రైతుల సంక్షేమం, అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం పని చేస్తోంది

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం జిల్లా మద్దిపాడు:- రైతులకు ఇచ్చిన హామీ మేరకు ఆర్థిక సహాయం చేయడంతో పాటు వ్యవసాయ అభివృద్ధి కోసం సాంకేతిక పరిజ్ఞాన వినియోగం పెంచేలా చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా…

అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకాల ద్వారా రైతులకు ఆర్థిక భరోసా అందించడంలో కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ , రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందుండి రైతు సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తున్నారు.

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరులోని కృషి విజ్ఞాన కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని నియోజకవర్గంలోని 31,853 మంది రైతులకు మొత్తం రూ.18.33 కోట్ల నిధులు విడుదల చేస్తూ మెగాచెక్కును అందజేశాను.మండలాల వారీగా రైతులకు విడుదలైన నిధులు: కందుకూరు మండలం –…

బాలికలకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణ కోసం ఉచిత HPV వ్యాక్సిన్ కార్యక్రమం

తొలి శుభోదయం న్యూస్ దర్శి:- దర్శి మండలం చందలూరు గ్రామ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో 14 ఏళ్ల బాలికలకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణ కోసం ఉచిత HPV వ్యాక్సిన్ కార్యక్రమాన్ని దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ…

రైతు సంక్షేమమే మా ధ్యేయం… అన్నదాతకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం.

తొలి శుభోదయం న్యూస్ దొనకొండ:- దొనకొండ మండలం, భూమనపల్లి గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో అన్నదాత సుఖీభవ – PM కిసాన్ 3వ విడత కింద దర్శి నియోజకవర్గంలోని 42,871 మంది రైతన్నలకు ₹24.40 కోట్ల చెక్కును వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి…

మహిళలు, విద్యార్థుల రక్షణే లక్ష్యం – ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో ‘శక్తి యాప్’ మరియు ‘గుడ్ టచ్ – బ్యాడ్ టచ్’పై విస్తృత అవగాహన కార్యక్రమాలు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం మరియు మార్కాపురం జిల్లా పోలీస్ యంత్రాంగం ఆధ్వర్యంలో మహిళల రక్షణ మరియు బాలల భద్రతే లక్ష్యంగా జిల్లావ్యాప్తంగా భారీ అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. మార్కాపురం మరియు ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్‌ల వద్ద…

ఐక్య పోరాటాలతో కార్మికుల సమస్యలు పరిష్కారం

తొలి శుభోదయం న్యూస్ కనిగిరి:- ఐక్య పోరాటాలతో కార్మికుల సమస్యలు పరిష్కారం అవుతాయని సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు పి కల్పన తెలియజేశారు. కనిగిరి పట్టణంలోని సిఐటియు కార్యాలయంలో కనిగిరి మండల సిఐటియు కమిటీ సమావేశం మండల కన్వీనర్ పి నరేంద్ర…

అర్ధవీడు మండలం కకర్ల డ్యామ్ వద్ద జూద స్థావరంపై పోలీసుల మెరుపు దాడి – 10 మంది అరెస్ట్, నగదు స్వాధీనం

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- మార్కాపురం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లాలో అసాంఘిక కార్యకలాపాల నిర్మూలన కోసం పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో, అర్ధవీడు మండల పరిధిలోని కకర్ల డ్యామ్ సమీపంలో కొందరు…

ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా టీచర్ ను సత్కరించిన స్ప్రింగ్ బోర్డ్ అధినేత

తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:- గిద్దలూరు పట్టణం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్కాపురం జిల్లాలోని గ్లోబల్ హెల్ప్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలోమదర్ థెరిసా జాతీయ సేవాపురస్కారం అందుకున్న ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా టీచర్ ప్రథమ స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ…