టంగుటూరులో దళితుల సమస్యలపై ప్రత్యేక సమావేశం
తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:- దళితులపై దాడులు జరిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, చట్టబద్ధంగా న్యాయపోరాటం చేసి బాధ్యులపై చర్యలు తీసుకునేలా చూస్తామని హైకోర్టు న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ హెచ్చరించారు. టంగుటూరులో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర మాల ఉద్యోగుల…