ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయాలిడాక్టర్ బి హరిబాబు.పదవ తరగతి విద్యార్థులకు విద్యాసామాగ్రి పంపిణీ
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- సింగరాయకొండ లో శుక్రవారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు రాబోయే పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించగ,కార్యక్రమానికి జనవిజ్ఞాన వేదిక గౌరవ…