Month: March 2026

పరిశుభ్రత కోసం శ్రమించే మహిళలకు ఘన సత్కారం మానవతా సేవా సంస్థ చైర్మన్ గుంటక వనజాక్షి

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్కాపురం పట్టణంలో హృదయాన్ని హత్తుకునే సేవా కార్యక్రమం నిర్వహించబడింది. ఆదివారం మార్కాపురం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో మానవతా సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆసుపత్రి పరిశుభ్రత కోసం నిత్యం శ్రమిస్తున్న మహిళా…

గిద్దలూరు అటవీ అధికారి కి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:- అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్ప్రింగ్ బోర్డు స్కూలు ప్రిన్సిపాల్ జాడి శ్వేత మరియు పాఠశాల సిబ్బంది స్థానిక ప్రముఖులు గిద్దలూరు అటవీశాఖ అధికారిని నిషా కుమారి (IFS) ని మర్యాదపూర్వకంగా కలసి శుభాకాంక్షలు తెలిపారు.…

కందుకూరులోని శ్రీ గాయత్రి విద్యాసంస్థల్లో వైభవంగా ‘Femflare 2026’ వేడుకలు

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కందుకూరులోని శ్రీ గాయత్రి ఒలింపియాడ్ మరియు శ్రీ గాయత్రి ఇ-టెక్నో పాఠశాలల ఆధ్వర్యంలో ‘Femflare 2026’ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి.ఉత్సాహభరితమైన క్రీడలు మరియు వేడుకలు: ఈ వేడుకల్లో భాగంగా…

అనంతవరం గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరంప్రముఖ నిపుణ వైద్యుల సేవలు – ప్రజల నుంచి విశేష స్పందన

తొలి శుభోదయం న్యూస్ అనంతవరం:- అనంతవరం గ్రామంలో సింగరేణి కాలరీస్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా. కసుకుర్తి బాలకోటయ్య మరియు ప్రముఖ న్యూ రా ల జిస్ట్ dr అనిల్ కుమార్ MD DM ఆధ్వర్యంలో, ఒమెగా హాస్పిటల్స్ సహకారంతో ఉచిత…

మూలగుంటపాడు పంచాయతీలో ఇంటి పన్నుల వసూలు కార్యక్రమం డి ఎల్ పి ఓ ఆర్, పద్మ పరిశీలన

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- సింగరాయకొండ మండలం మూలగుంటపాడు గ్రామ పంచాయతీ పరిధిలో నిర్వహిస్తున్న ఇంటి పన్నుల (హౌస్ ట్యాక్స్) వసూలు కార్యక్రమాన్ని ఒంగోలు డివిజినల్ పంచాయతీ అధికారి ఆర్. పద్మ సందర్శించి పరిశీలించారు. పంచాయతీ పరిధిలో పన్నుల వసూలు…

రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేసిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ.

తొలి శుభోదయం న్యూస్ దొనకొండ:- దొనకొండ మండలం, ఆరవల్లిపాడు గ్రామంలో ఆదివారం రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాసు పుస్తకాలను రైతులకు మండల తహసీల్దార్ రమాదేవి తో కలిసి దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ పంపిణీ చేశారు.ఈ…

శ్రీ మహంకాళి అమ్మవారి తిరునాళ్ళ మహోత్సవంలో డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ

తొలి శుభోదయం న్యూస్ పల్నాడు:- పల్నాడు జిల్లా, నరసరావుపేట మండలం, ఇస్సప్పాలెం గ్రామంలో శనివారం ఆర్యవైశ్య యువజన సంఘం ఆహ్వానం మేరకు నిర్వహించిన శ్రీ మహంకాళి అమ్మవారి తిరునాళ్ళ మహోత్సవంలో దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ పాల్గొన్నారు.ఈ…

ప్రకాశం భవనంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ ఏర్పాట్లపై సమీక్ష!

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు :- జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు నేతృత్వంలో అధికారుల సమన్వయంతో మహిళా సాధికారత ప్రతిబింబించేలా ఈ వేడుకలు జరగనున్నాయి. రవాణా, భోజన వసతి మరియు సాంకేతిక ఏర్పాట్లలో ఎలాంటి లోపాలు లేకుండా చర్యలు.ప్రభుత్వం నుంచి వచ్చిన…

ప్రకాశం జిల్లా యువత నైపుణ్యాలకు సరికొత్త రెక్కలు!

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- జిల్లాలో అధునాతన సాంకేతిక శిక్షణ అందించేందుకు సెంచూరియన్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ‘అడ్వాన్స్‌డ్ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్’ ఏర్పాటుపై కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు గారు సమీక్ష నిర్వహించారు. డ్రోన్స్, గ్రీన్ ఎనర్జీ, మైనింగ్ మరియు లాజిస్టిక్స్…

కందుకూరులో ఆధునిక సెంటర్ లైటింగ్, డివైడర్ల ప్రారంభం – ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వర రావు

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు పట్టణ అభివృద్ధికి మరో ముందడుగు పడింది. పట్టణంలో ఏర్పాటు చేసిన ఆధునిక సెంటర్ లైటింగ్ మరియు రోడ్డు డివైడర్లను కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పట్టణాన్ని మరింత…