తొలి శుభోదయం:-

ప్రకాశం జిల్లా యస్పీ వి.హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ఒంగోలు డి.ఎస్.పి శ్రీ రాయపాటి సాంబశివరావు మరియు సింగరాయకొండ సిఐ సిహెచ్.హజరత్తయ్య పర్యవేక్షణలో టంగుటూరు ఎస్సై వి. నాగమల్లేశ్వరరావు శనివారం పేస్ కాలేజీని సందర్శించి అక్కడ బస్సు డ్రైవర్లతో మరియు కాలేజీ యాజమాన్యంతో సమావేశం నిర్వహించి వారికి బస్సు నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు ప్రయాణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలిపి ఆతరువాత బస్సుల యొక్క ఫిట్‌నెస్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్ మరియు బస్సుల కండిషన్‌ను మరియు డ్రైవర్ల యొక్క లైసెన్సులను తనిఖీ చేసి డ్రైవర్లకు మరియు కళాశాల యాజమాన్యానికి తగు జాగ్రత్తలు చెప్పటం అయినది

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *