ఆస్తిపన్ను చెల్లింపుదారులకు వడ్డీ పై 50% రాయితీ మున్సిపల్ కమిషనర్ రమణబాబు
తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:- గిద్దలూరు పట్టణ వాసులకు మరియు ఆస్తి పన్ను బకాయిదారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ ఊరటనిచ్చిందని మున్సిపల్ కమిషనర్ ఈవి రమణబాబు తెలిపారు. ఏళ్ల తరబడి పేరుకుపోయిన ఇంటి పన్ను (ప్రాపర్టీ టాక్స్) బకాయిల మీద పడిన…