అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకాల ద్వారా రైతులకు ఆర్థిక భరోసా అందించడంలో కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ , రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందుండి రైతు సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తున్నారు.
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరులోని కృషి విజ్ఞాన కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని నియోజకవర్గంలోని 31,853 మంది రైతులకు మొత్తం రూ.18.33 కోట్ల నిధులు విడుదల చేస్తూ మెగాచెక్కును అందజేశాను.మండలాల వారీగా రైతులకు విడుదలైన నిధులు: కందుకూరు మండలం –…