వేసవి లో డీహైడ్రేషన్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.పోలీస్ సేవ లను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.జిల్లా ఎస్పీ హర్షవర్ధన రాజు పిలుపు.
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- వేసవి కాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీహైడ్రేషన్ కి గురికాకుండా చూసుకోవాలని జిల్లా ఎస్పీ హర్షవర్ధన రాజు పిలుపు ఇచ్చారు. పోలీస్ సేవ ప్రజా సంబంధాల లో భాగంగా సింగరాయకొండ పోలీస్ స్టేషన్ వద్ద పోలీస్…