బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జనసేన పార్టీ ఉద్యమి క్రియాశీల సభ్యత్వ నమోదు ప్రారంభం కార్యక్రమంలో పాల్గొన్న జనసేన కనపర్తి మనోజ్ కుమార్
తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- ప్రకాశం జిల్లాలో ఒంగోలులో మాజీ మంత్రివర్యులు జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు బాలినేని శ్రీనివాసరెడ్డి శుక్రవారం వారి నివాసంలో జనసేన పార్టీ ఉద్యమి క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జనసేన…