అమరావతిలో కరేడు విద్యార్థుల పర్యటన అసెంబ్లీలో చర్చలను ప్రత్యక్షంగా తిలకించిన విద్యార్థులు
పిల్లలకు అర్థమయ్యేలా అసెంబ్లీ కార్యక్రమాలను వివరించిన MLA ఇంటూరి నాగేశ్వరరావు తొలి శుభోదయం న్యూస్ ఉలవపాడు:- అసెంబ్లీ కార్యక్రమాలను ప్రత్యక్షంగా చూసే అవకాశం ఉలవపాడు మండలంలోని కరేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు దక్కింది. శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు గారి…