వేసవి ఎండల్లో ప్రజలకు చల్లని ఉపశమనం – మద్దిపాడు గ్రోత్ సెంటర్ వద్ద చలివేంద్రం ప్రారంభించిన ఒంగోలు డీఎస్పీ ఆర్. శ్రీనివాసరావు
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు మద్దిపాడు గ్రోత్ సెంటర్ వద్ద చలివేంద్రం కార్యక్రమానికి ఒంగోలు డీఎస్పీ ఆర్. శ్రీనివాసరావు గారు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమం…