వెట్టి చాకిరీ వ్యవస్థ నిర్మూలన లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలి….తహసీల్దార్ ఆంజనేయ రెడ్డి పిలుపు.
తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:- వెట్టి చాకిరి వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలనీ,ఎక్కడైనా వెట్టి చాకిరి బాధితులు ఉన్నట్లయితే వారిని గుర్తించాలని, గిద్దలూరు తహసీల్దారు ఆంజనేయ రెడ్డి పిలుపు నిచ్చారు.వెట్టి చాకిరి నిర్మూలన చట్టం 1976 అమలు 50…