పొలాలలోని వ్యర్ధాలు తగలబెట్టేటప్పుడు జాగ్రత్తలు తప్పనిసరి: సీఐ సురేష్
తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:- పొలాలలో వ్యర్ధాలు తగలబెట్టేటప్పుడు రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని మార్కాపురం జిల్లా గిద్దలూరు అర్బన్ సిఐ సురేష్ రైతులకు సూచించారు. ఇటీవల కొంత మంది రైతులు తమ పొలంలోని వ్యర్ధాలను కాల్చి వేసే సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని…