‘రైతన్నా.. మీకోసం’ కార్యక్రమంలో భాగంగా కందుకూరు మండలం, కొండముడుసుపాలెం రైతు సేవా కేంద్రం వద్ద జరిగిన గ్రామసభలో పాల్గొన్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు
తొలి శుభోదయం కందుకూరు :- కూటమి ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ఇస్తున్న ప్రాధాన్యతను, రైతుల కోసం అమలు చేస్తున్న పథకాల గురించి స్వయంగా వారి ఇళ్లకు వెళ్లి వివరించాను.ప్రకృతి వ్యవసాయం వైపు దృష్టి పెట్టాలని, చిరుధాన్యాల (మిల్లెట్స్) సాగు లాభదాయకంగా ఉంటుందని…