టంగుటూరు మండల ఆలకూరపాడు 8 కుటుంబాలను పునరావాస కేంద్రానికి తరలించి వారిని కలసి వారికీ అన్ని సదుపాయాలు అందేలా చేయాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించిన జిల్లా డిపిఓ మరియు సైక్లోన్ స్పెషల్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు.
తొలి శుభోదయం:- టంగుటూరు మండలం ఆలకూరపాడు గ్రామంలో ఉన్న ఎస్టీ కుటుంబాలను గ్రామ జడ్.పి.హెచ్ స్కూల్లో ఏర్పాటు చేసిన పునరావస కేంద్రానికి తరలించి వారికి భోజనం నీళ్లు వైద్యం అన్ని సదుపాయాలు సమకూర్చారు ఎట్టి పరిస్థితుల్లో సైక్లోన్ మూడు రోజులు ప్రజలు…