google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

Author: JALAIAH

ఒంగోలు నగరంలో కోర్ట్ సెంటర్ రోడ్డు విస్తరణ పనులు పరిశీలించిన ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు…

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- ఒంగోలు నగరంలో కోర్ట్ సెంటర్ రోడ్డు విస్తరణ పనులను మున్సిపల్ అధికారులు, జిల్లా కోర్ట్ పిపి మరియు బార్ అసోసియేషన్ సభ్యులతో కలిసి పరిశీలించడం జరిగినది. కోర్ట్ సెంటర్ రోడ్డు నందు 1.20 కోట్లతో చేపట్టిన…

రోడ్డు ప్రమాదాలకు చెక్ పెట్టే దిశగా ప్రకాశం–మార్కాపురం పోలీస్ శాఖల వినూత్న చర్యలు: బ్లాక్ స్పాట్స్ వద్ద కుంభాకార దర్పణాల ఏర్పాటు ద్వారా భద్రతకు కొత్త దిశ

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం & మార్కాపురం పోలీస్:- రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రజల ప్రాణాలను కాపాడాలనే లక్ష్యంతో ప్రకాశం మరియు మార్కాపురం జిల్లా పోలీస్ శాఖలు ముందడుగు వేస్తున్నాయి. ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్ స్పాట్స్, మలుపులు మరియు బ్లైండ్…

వేసవిలో అప్రమత్తంగా ఉండాలి: డీఎస్పీ బాలసుబ్రమణ్యం

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు సబ్‌డివిజన్ పరిధిలోని ప్రజలు వేసవి కాలంలో మరింత అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ బాలసుబ్రమణ్యం సూచించారు. సోమవారం తన కార్యాలయంలో దొంగతనాల నివారణకు సంబంధించిన అవగాహన కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు.ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ వేసవి…

ప్రజా ఫిర్యాదులపై త్వరితగతిన విచారణ నిర్వహించి బాధితులకు సత్వర న్యాయం అందించే లక్ష్యంగా మీ కోసం(PGRS) కార్యక్రమం నిర్వహించిన మార్కాపురం జిల్లా పోలీసులు

ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంకు 27 ఫిర్యాదులు తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:- జిల్లా ప్రజల నుంచి వచ్చే వివిధ రకాల ఫిర్యాదులకు తక్షణ పరిష్కారం అందించాలనే లక్ష్యంగా మార్కాపురం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు,…

బంకులో డీజిల్ పోసిన కలెక్టర్: ఆందోళన చెందవద్దని భరోసా

తొలి శుభోదయం న్యూస్ పల్నాడు:- పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా సత్తెనపల్లిలోని ఒక పెట్రోల్ బంకును ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె స్వయంగా వినియోగదారుల వాహనాలకు డీజిల్ నింపి అందరినీ ఆశ్చర్యపరిచారు. నిత్యావసరాల సరఫరాపై వస్తున్న వదంతుల నేపథ్యంలో,…

అర్జీల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించాలి జిల్లా రెవిన్యూ అధికారి నారదముని

తొలి శుభోదయం న్యూస్ పల్నాడు:- పల్నాడు జిల్లాలో సోమవారం నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమంలో భాగంగా వివిధ మండలాల నుండి వచ్చిన ప్రజల నుంచి జిల్లా రెవిన్యూ అధికారి నారదముని అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా మొత్తం 232…

ప్రజా ఫిర్యాదులను నిర్ణీత కాలపరిమితి లోపల విచారణ చేసి బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలి:ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.

ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంకు 57 ఫిర్యాదులు తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- జిల్లా ప్రజల నుంచి వచ్చే వివిధ రకాల ఫిర్యాదులకు పరిష్కారం అందించాలనే లక్ష్యంతో సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ గారు…

ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో పెట్రోల్, డీజిల్‌కు ఎటువంటి కొరత లేదని, ప్రజలు ఆందోళన చెందవద్దు:జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.

చీమకుర్తి మరియు ఒంగోలులలో పెట్రోల్ బంక్‌లను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ బ్లాక్ మార్కెట్ లో అమ్మిన, అసత్య ప్రచారాలకు పాల్పడిన చట్టపరమైన చర్యలు తప్పవు తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం & మార్కాపురం పోలీస్:- ప్రకాశం మరియు మార్కాపురం…

బొట్లపాలెం రుణం తీర్చుకుంటా ,బీసీలకు వెన్నుదన్నుగా ఉంటా – డా గొట్టిపాటి లక్ష్మీ

తొలి శుభోదయం న్యూస్ దర్శి:- దర్శి మండలం బొట్లపాలెం గ్రామంలో జరిగిన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి తిరునాళ్లలో టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ, యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా లక్ష్మీ మాట్లాడుతూ, బొట్లపాలెం ప్రజలు…

పెట్రోల్ బంక్‌ల వద్ద డ్రోన్ సర్వైలెన్స్ – భద్రతా చర్యల్లో భాగంగా మార్కాపురం రూరల్ పోలీసుల ప్రత్యేక నిఘా

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం & మార్కాపురం పోలీస్ :- ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయడం మరియు అనుమానాస్పద కార్యకలాపాలను ముందుగానే గుర్తించడం లక్ష్యంగా మార్కాపురం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెట్రోల్ బంక్‌ల వద్ద డ్రోన్ సర్వైలెన్స్ నిర్వహించారు.ఈ…