పరిసరాలను పరిశు భ్రంగా ఉంచుకొని మలేరియా వ్యాధిని అరికట్టాలని జిల్లా కలెక్టర్ ఎం.విజయ సునీత పిలుపు నిచ్చారు.
తొలి శుభోదయం న్యూస్ కంభం:- శనివారం ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భం గా స్థానిక రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయం నుండి కంభం సెంటర్ వరకు వైద్యఆరోగ్య శాఖ సిబ్బందితో నిర్వ హించిన ర్యాలీని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు.…