గ్రూప్ 2 పరీక్షల్లో ఉద్యోగాలు సాధించిన సురేష్,జయసూర్య లకు శ్రీరామ సాయిబాబా వెల్ఫేర్ సొసైటీ ఘన సన్మానం
తొలి శుభోదయం కందుకూరు:- విద్య జీవితాన్ని మార్చింది అనడానికి పరుసు సురేష్, దమ్ము జయసూర్య లే నిదర్శనమని శ్రీరామ సాయిబాబా వెల్ఫేర్ సొసైటీ వారు అన్నారు. ఈమధ్య విడుదలైన గ్రూప్ 2 కందుకూరు నియోజకవర్గానికి చెందిన పరసు సురేష్ సబ్ రిజిస్టార్…