ఇంటర్మీడియట్ పబ్లిక్ ప్రాక్టికల్ సెంటర్లను పరిశీలించిన ఆర్ ఐ ఓ టి వరప్రసాద్ రావు
తొలి శుభోదయం కందుకూరు:- కందుకూరు నందు జరుగుతున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ ప్రాక్టికల్ సెంటర్లను పరిశీలించిన RIO టి వరప్రసాద్ రావు. శనివారం కందుకూరులో ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతున్న పరీక్షా కేంద్రాలు టిఆర్ఆర్ ప్రభుత్వ జూనియర్, కళాశాల వివేక జూనియర్…