ప్రజల కోసం ప్రజాదర్బార్ — సమస్యలకు తక్షణ పరిష్కారం
తొలి శుభోదయం న్యూస్ దర్శి:- దర్శి టీడీపీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు ప్రజలు, పార్టీ కార్యకర్తల నుండి వినతులు స్వీకరించారు.ఈ సందర్భంగా డా. లక్ష్మీ మాట్లాడుతూనియోజకవర్గం నలుమూలల నుంచి…