కందుకూరుకు త్వరలో ఎలక్ట్రికల్ బస్సులు – MLA నాగేశ్వరరావు ప్రతి గ్రామానికి RTC బస్సు సర్వీసులు అందుబాటులోకి…
విద్యార్థుల కోసం బస్సుసర్వీస్ ప్రారంభించిన ఎమ్మెల్యే ఇంటూరి తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- లింగసముద్రం మండలంలోని యర్రారెడ్డిపాలెం నుంచి తిమ్మారెడ్డిపాలెం మోడల్ స్కూల్ వరకు కొత్తగా నడపబోతున్న ఆర్టీసీ బస్సు సర్వీసును…. కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు గారు గురువారం ప్రారంభించారు.…