తురిమెళ్ళలో ఘనంగా జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం గ్రామసభ.
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- మార్కాపురం జిల్లా కంభం మండలంలోని తురిమెళ్ళ గ్రామపంచాయతీ కార్యాలయంలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవము సందర్భంగా ఈరోజు స్పెషల్ ఆఫీసర్ దేవరశెట్టి బ్రహ్మయ్య అధ్యక్షతన గ్రామసభ ఘనంగా నిర్వహించారు. మొదట మహాత్మా గాంధీజీ చిత్ర పటానికి పూలమాల…