ప్రైవేటు ఆసుపత్రుల సమస్యలపై డిఎం.హెచ్. ఓ కు వినతి పత్రం అందజేసిన యం.ఆర్.మానవ హక్కుల సంఘం & ఏ సి. ఏ.నాయకులు.
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- ప్రకాశం జిల్లా కందుకూరు తాలూకా కందుకూరు గ్రామంలో డివిజనల్ డిఎం అండ్ హెచ్ ఓ గారిని కలిసి ప్రైవేటు ఆసుపత్రుల నందు ఫీజుల పట్టిక అనగా బ్లడ్ టెస్ట్ లు స్కానింగ్లు ఎక్స్రే లకు సంబంధించి…