google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

Category: ఆంధ్రప్రదేశ్

అనధికార హై బీమ్ లైట్లపై కఠిన చర్యలు – రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రకాశం & మార్కాపురం పోలీసుల ప్రత్యేక డ్రైవ్

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం & మార్కాపురం పోలీస్:- ప్రకాశం జిల్లా మరియు మార్కాపురం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో రోడ్డు భద్రతను పెంపొందించేందుకు ప్రత్యేక తనిఖీలు నిర్వహించబడుతున్నాయి. ఎస్పీ గారి ఆదేశాల మేరకు ట్రాఫిక్ నియమాల అమలులో భాగంగా, అనధికార హై…

అసాంఘిక కార్యకలాపాల కట్టడికి ఎన్‌ఫోర్స్‌మెంట్ ముమ్మరం చేసిన ప్రకాశం జిల్లా పోలీసులు

కోడిపందెం ఆడుతున్న స్థావరంపై పోలీసులు దాడులు నిర్వహించి 18 మందిని అదుపులోకి తీసుకున్నారు. తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పలు పోలీస్…

వాహనాల LED లైట్స్ పై గిద్దలూరు పోలీసుల నిఘా ..

తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:- మార్కాపురం జిల్లా ఇంచార్జ్ SP హర్షవర్ధన్ రాజు ఆదేశాలమేరకు వాహన ప్రమాదాల నివారణ కోసం గిద్దలూరు అర్బన్ సీ ఐ సురేష్ ఆధ్వర్యంలో ASI జిలాని మరియు పోలీస్ సిబ్బంది గిద్దలూరు పట్టణంలోని పలు సెంటర్లలో…

బాపట్ల పట్టణంలోని పలు దేవస్థానాలకు చెందిన అర్చకస్వాములను బ్రాహ్మణ సంక్షేమ వేదిక (హైదరాబాద్) ఆదివారం ఘనంగా సత్కరించింది.

తొలి శుభోదయం న్యూస్ బాపట్ల:- పట్టణానికి చెందిన 37 మంది అర్చకులు సత్కారం స్వీకరించారు. ఈ సందర్భంగా వేదిక అధ్యక్షుడు బోయినపల్లి బాల శ్రీనివాస్ మాట్లాడుతూ బ్రాహ్మణ సంక్షేమం, అభివృద్ధి, ఐక్యత లక్ష్యంగా ఐదు సంవత్సరాల క్రితం ఏర్పాటైన తమ సంస్థ…

పార్లమెంటులో అమరావతి బిల్లు ఆమోదం – ఆంధ్రుల చారిత్రక విజయం.

తొలి శుభోదయం న్యూస్ నెల్లూరు:- అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా గుర్తిస్తూ పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందడంపై కోవూరు నియోజకవర్గంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి ఆదేశాల మేరకు కొడవలూరు మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ…

పార్లమెంటులో అమరావతి బిల్లు ఆమోదం – ఆంధ్రుల చారిత్రక విజయం.

తొలి శుభోదయం న్యూస్ నెల్లూరు:- కొడవలూరులో టిడిపి నాయకుల భారీ ర్యాలీ.వేమిరెడ్డి దంపతుల నాయకత్వం వర్ధిల్లాలి అనే నినాదాలతో ప్రతిధ్వనించిన కొడవలూరు-ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్రంలోని కూటమి ప్రభుత్వ నేతలకు కృతజ్ఞతలు. అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా గుర్తిస్తూ పార్లమెంటులో…

బాబూ జగజీవన్ రామ్ గారి సేవలు చిరస్మరణీయం – ఒంగోలులో ఘనంగా జయంతి వేడుకలు

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- ​ ఒంగోలులోని అంబేద్కర్ భవన్‌లో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన డాక్టర్ బాబూ జగజీవన్ రామ్ గారి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమంలో​MRPS వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ గారు…

పేదలకు చీరలు దుప్పట్లు పంపిణీ

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- ప్రకాశం జిల్లా కందుకూరు డివిజన్ జీవనజ్యోతి దివ్యాంగ వికాస సేవా సమితి ఆధ్వర్యంలో అధ్యక్షుడు చనమాల శ్రీనివాసరావు అధ్యక్షతన పోతురాజు మిట్ట ఆనందపురం రోడ్డు కృప ఆత్మ సన్నిధి మినిస్ట్రీస్ లో ఈస్టర్ వేడుకలు ఘనంగా…

“మీ భూమి – మీ హక్కు” కార్యక్రమంలో భాగంగా ఈరోజు చాకిచెర్ల పంచాయతీలో 532 మంది రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేశాను..

తొలి శుభోదయం న్యూస్ ఉలవపాడు :- పంచాయతీలో మొత్తం 1671 పాస్ పుస్తకాలకు గాను, ప్రస్తుతం ఎలాంటి తప్పులు లేని 532 పుస్తకాలను రైతులకు అందజేశాను. మిగిలిన పుస్తకాలలో ఉన్న లోపాలను సరిచేసి త్వరలోనే అందజేస్తాము.గత పాలనలో జరిగిన రీసర్వే లోపాల…

జగ్జీవన్ రామ్ మార్గం నేటికీ అనుసరణీయం.బాపూజీ జగజ్జీవన్ రామ్ జయంతి సభలో వక్తలు పిలుపు.

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- స్వాతంత్ర సమరయోధుడు సంఘసంస్కర్త రాజకీయవేత్త దళిత బడుగు బలహీన వర్గాల ప్రజాప్రతినిధి భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రావ్ 118 వ జయంతి సందర్భంగా కందుకూరు పట్టణంలోని చర్చి సెంటర్ నందుగల…