బార్బర్ షాప్ ఉన్న ప్రతి నాయీబ్రాహ్మణుడికి ఉచిత విద్యుత్ అందించాలి
తొలి శుభోదయం న్యూస్ :- ఆంధ్రప్రదేశ్ నాయీబ్రాహ్మణ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు తాటికొండ నరసింహారావు నాయీబ్రాహ్మణ బార్బర్ షాప్ వాళ్లకి జీ వో 69 ఉదహరించి బార్బర్ షాప్ ఉన్న ప్రతి నాయీ బ్రాహ్మణుడికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు అమలు…