Category: ఆంధ్రప్రదేశ్

డా”బి.ఆర్.అంబేద్కర్ భారత జాతి ముద్దుబిడ్డ..మాజి ఎమ్మెల్యే అన్నా రాంబాబు

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- ప్రపంచంలో భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థను అత్యుత్తమంగా తీర్చిదిద్దుటలో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ తన శక్తి యుక్తులన్నింటినీ ధారపోసి భారత జాతికి ఎనలేని సేవలు అందించారని గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే,మార్కాపురం నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇంచార్జి అన్నా రాంబాబు…

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయండి…

మార్కాపురం జిల్లా కలెక్టర్ గౌరవనీయులు శ్రీ. యం విజయ సునీత… తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- నవ భారత రాజ్యాంగ నిర్మాత,ప్రపంచ జ్ఞాని,న్యాయ కోవిదుడు,భారతదేశ దిక్సూచి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని కలెక్టర్…

కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిష్టాత్మక పథకం ‘ప్రధానమంత్రి సూర్యఘర్’ను కందుకూరు మండలం కోవూరు ఎస్సీ కాలనీలో లాంఛనంగా ప్రారంభించాను ఎమ్మెల్యే ఇంటూరి

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- నిరుపేద ఎస్సీ, ఎస్టీ కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపాలనే లక్ష్యంతో, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిష్టాత్మక పథకం ‘ప్రధానమంత్రి సూర్యఘర్’ను కందుకూరు మండలం కోవూరు ఎస్సీ కాలనీలో ఈరోజు లాంఛనంగా ప్రారంభించాను. గ్రామంలో ఎంపిక…

అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగిస్తూ, ఆయన చూపిన బాటలోనే నా ప్రయాణం ఎమ్మెల్యే ఇంటూరి

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- సామాజిక విప్లవకారుడు, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా కందుకూరు పట్టణంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఆ మహనీయుడికి ఘన నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా అంబేద్కర్ యూత్…

దర్శి డిగ్రీ కాలేజీకి నిధులు కేటాయించాలని లోకేష్‌కు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ వినతి

తొలి శుభోదయం న్యూస్ మంగళగిరి:- దర్శి నియోజకవర్గంలోని డిగ్రీ కాలేజీ శాశ్వత భవనాల నిర్మాణానికి నిధులు కేటాయించాలని దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ, ఐటీ & విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని కోరారు.ఈ విజ్ఞప్తిపై మంత్రి…

మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారిని దర్శి నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ మర్యాదపూర్వకంగా కలిశారు.

తొలి శుభోదయం న్యూస్ మంగళగిరి:- ఈ సందర్భంగా ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం రాష్ట్ర రెవిన్యూ శాఖా మంత్రివర్యులు శ్రీ అనగాని సత్యప్రసాద్ గారిని కలిసిన డా. గొట్టిపాటి లక్ష్మీ దర్శి…

మానవ హక్కుల సంఘం అవినీతి వ్యతిరేక అసోసియేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఘన నివాళి

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- యం.ఆర్.మానవ హక్కుల సంఘం మరియు అవినీతి వ్యతిరేక అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు గుండారెడ్డి మల్లికార్జున రెడ్డి,జాతీయ బోర్డు ఆఫ్ డైరెక్టర్ రొడ్డా తిరుపతయ్య ఆదేశాల మేరకు భారత రాజ్యాంగ స్ఫూర్తి ప్రదాత, భారతరత్న అవార్డు గ్రహీత,…

మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో క్లస్టర్ ఇంచార్జులకు శిక్షణ అందించిన డా. గొట్టిపాటి లక్ష్మీ

తొలి శుభోదయం న్యూస్ మంగళగిరి:- మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో భాగంగా, క్లస్టర్ ఇంచార్జులు మరియు కో-క్లస్టర్ ఇంచార్జులకు దర్శి టిడిపి ఇంచార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ గారు శిక్షణ అందించారు.పార్టీ బలోపేతం, సమన్వయం, మరియు…

అంబేద్కర్ జయంతి సందర్భముగా బ్లడ్ డొనేషన్ చేసిన యం.ఆర్.మానవ హక్కుల సంఘం కందుకూరు డివిజన్ సెక్రెటరీ

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- అంబేద్కర్ గారి జయంతి సందర్భముగా సింగరాయకొండ మండలం కనుమల్ల గ్రామంలో బ్లడ్ డొనేషన్ కార్యక్రమం జరిగినది ఈ కార్యక్రమంనకు కందుకూరు డివిజన్ సెక్రెటరీ అయినా కేజే నరేంద్ర ఎం ఆర్ హ్యూమన్ రైట్స్ అండ్…

డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ గారి జయంతి సందర్భంగా సింగరాయకొండ గ్రామ పంచాయతీ నందు గ్రామ సభ

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- రాజంగా సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ గారి జయంతి సందర్భంగా సింగరాయకొండ గ్రామ పంచాయతీ నందు గ్రామ సభ నిర్వహించడం జరిగినది.ఈ కార్యక్రమంలో సింగరాయకొండ గ్రామ ప్రజల సమస్యల పై మరియు వేసవి కాలంలో…