వలేటివారిపాలెం మండలం, పోకూరు గ్రామంలో “స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమం
తొలి శుభోదయం కందుకూరు:- పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, అది మనందరి సామాజిక బాధ్యత. గ్రామాలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు, రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుంది.ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని వీధులను శుభ్రం…