Category: ఆంధ్రప్రదేశ్

కాలుష్య రహిత సింగరాయకొండ కోసం ప్రజలు సహకరించాలి – మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి

సింగరాయకొండ, తొలి శుభోదయం: గ్రామాల్లో స్వచ్ఛ వాయువు, స్వచ్ఛ వాతావరణం, సంపూర్ణ పారిశుధ్యం సాధించేందుకు ప్రజలు గ్రామ పంచాయతీలకు సహకరించాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పిలుపునిచ్చారు. స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో…

టంగుటూరు మండల పరిధిలో అనుమతి లేకుండా దీపావళి టపాసులు అమ్మితే చట్టపరమైన కఠినమైన చర్యలు తీసుకోబడును టంగుటూరు ఎస్. ఐ వి.నాగమల్లేశ్వరరావు.

తొలి శుభోదయం టంగుటూరు :- టంగుటూరు గ్రామం మరియు మండలం పరిధిలోని దీపావళి ముందు గుండు సామాగ్రి అమ్మే వ్యాపారస్తులకు తెలియజేయునది ఏమనగా, రాబోయే దీపావళి సందర్భంగా ఎవరైనా దీపావళి మతాబులు అమ్మే వ్యాపారం తాత్కాలికంగా చేయాలని అనుకుంటే తప్పనిసరిగా “దీపావళి…

అనుమతి లేకుండా బాణాసంచా నిల్వ,తయారీ కేంద్రాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం ప్రకాశం :- రానున్న దీపావళి పండుగ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా బాణసంచా తయారీ, నిల్వ గోడౌన్లు, విక్రయ కేంద్రాలపై జిల్లా ఎస్పీ గారు ఆదేశాల మేరకు ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలో జిల్లా పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.పండుగ…

రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయిన పాకల స్కూల్ విద్యార్థినులు.అభినందించిన ప్రధానోపాధ్యాయుడు ప్రసాద్.

తొలి శుభోదయం సింగరాయకొండ:- రాష్ట్ర స్థాయి లో క్రీడాకారుల ప్రోత్సాహానికి ప్రకాశం జిల్లా తీర ప్రాంత సింగరాయకొండ మండలం పాకల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల( ప్లస్2) విద్యార్థినులు కబడి జట్టుకు ఎంపిక కావడం అభినందనీయం అని ప్రధానోపాధ్యాయుడు డి.వి.ఎస్.ప్రసాద్ పేర్కొన్నారు.…

డాక్టర్ మాదాసి వెంకయ్యకు శుభాకాంక్షలు తెలిపిన మండల వైసీపీ నాయకులు

తొలి శుభోదయం సింగరాయకొండ:- వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు కొండేపి నియోజకవర్గం మాజీ సమన్వయకర్త పిడిసిసి బ్యాంక్ మాజీ చైర్మన్ డాక్టర్ మాదాసి వెంకయ్యను సింగరాయకొండ మండల వైసీపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతనంగా…

డాక్టర్ మాదాసి వెంకయ్యకు శుభాకాంక్షలు తెలిపిన మండల వైసీపీ నాయకులు

తొలి శుభోదయం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు కొండేపి నియోజకవర్గం మాజీ సమన్వయకర్త పిడిసిసి బ్యాంక్ మాజీ చైర్మన్ డాక్టర్ మాదాసి వెంకయ్యను సింగరాయకొండ మండల వైసీపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతనంగా పార్టీ…

పల్లెనిద్రల ద్వారా గ్రామాల్లోని సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి — ప్రజల అండగా నిలుస్తున్న ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కట్టుబడి ఉన్న ప్రకాశం జిల్లా పోలీసులు, “పల్లెనిద్ర” కార్యక్రమాల ద్వారా గ్రామీణ ప్రజలతో నేరుగా మమేకమవుతున్నారు.గ్రామాల్లో ప్రజల భద్రత, చట్టసంవ్యవస్థ, మద్యం/గంజాయి రవాణా, గృహ హింస, సైబర్ నేరాలు, యువతలో…

వివాహిత మహిళ మృతి పై తల్లి టంగుటూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు

తొలి శుభోదయం :- టంగుటూరు మండలంలోని కారుమంచి గ్రామానికి చెందిన దామవరపు అరవింద్ 2019 సంవత్సరంలో చీరాలకు చెందిన వహీద (26 సంవత్సరాలు) అను ఆమెను ప్రేమించి పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నాడు. అప్పటి నుండి అరవింద్ వహీదలు కారుమంచి గ్రామంలో…

అన్నిపిరెడ్డి వారి” ఓణీల వేడుకలలో పాల్గొన్న డాక్టర్ శ్రీ మాదాసి వెంకయ్య

తొలి శుభోదయం :- కొండపి మండలం, జాళ్ళపాలెం గ్రామం నందు శ్రీ బండి వెంకటేశ్వర్లు మనుమరాలు… శ్రీ అన్నిపిరెడ్డి చిన్న సింగయ్య, సునీత దంపతుల కుమార్తె చి. జోషికారెడ్డి ఓణీల వేడుకలలో పాల్గొని ఆశీర్వదించిన…వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఎక్జిక్యూటివ్ కౌన్సిల్…

నేర నియంత్రణలో భాగంగా జిల్లా వ్యాప్తంగా వాహన తనిఖీలు – ప్రజల భద్రత కోసం అప్రమత్తంగా ఉన్న ప్రకాశం పోలీసులు

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, నేర నియంత్రణ చర్యల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా వాహన తనిఖీలు చేపట్టారు.పట్టణాలు, గ్రామాలు, ప్రధాన రహదారులు, బైపాస్ రోడ్లలో పోలీసులు వాహనాలను ఆపి పత్రాలు, నంబర్ ప్లేట్లు, అనుమానాస్పద…