కాలుష్య రహిత సింగరాయకొండ కోసం ప్రజలు సహకరించాలి – మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి
సింగరాయకొండ, తొలి శుభోదయం: గ్రామాల్లో స్వచ్ఛ వాయువు, స్వచ్ఛ వాతావరణం, సంపూర్ణ పారిశుధ్యం సాధించేందుకు ప్రజలు గ్రామ పంచాయతీలకు సహకరించాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పిలుపునిచ్చారు. స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో…